ఒమన్లో 121 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- January 10, 2023
మస్కట్: 57 మంది ప్రవాసులతో సహా 121 మంది ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన క్షమాభిక్షను ప్రసాదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 11తో హిజ్ మెజెస్టి సుల్తాన్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఖైదీలను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









