ఫిబ్రవరిలో కొత్త కస్టమర్ సర్వీస్, బిల్లింగ్ సిస్టమ్: ఈడబ్ల్యూఏ
- January 10, 2023
బహ్రెయిన్: కొత్త కస్టమర్ సేవలు, బిల్లింగ్ సిస్టమ్ ను ఫిబ్రవరి ప్రారంభంలో ప్రారంభించనున్నట్లు బహ్రెయిన్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఈడబ్ల్యూఏ) అధ్యక్షుడు కమల్ బిన్ అహ్మద్ మహ్మద్ ప్రకటించారు. కొత్త వ్యవస్థ ద్వారా వినియోగదారులకు అందించే సేవల నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. డిజిటల్ పరివర్తనలో భాగంగా వస్తున్న కొత్త సిస్టమ్ సమగ్రమైందన్నారు. విద్యుత్, నీటి సేవల సులభతరం కావడంతోపాటు బిల్లింగ్ సమాచారం స్పష్టంగా ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పటికే 1,000 మందికి పైగా ఉద్యోగులు కొత్త సిస్టమ్పై ఇంటెన్సివ్ శిక్షణను పొందారని కమల్ బిన్ చెప్పారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









