ఫిబ్రవరిలో కొత్త కస్టమర్ సర్వీస్, బిల్లింగ్ సిస్టమ్: ఈడబ్ల్యూఏ
- January 10, 2023
బహ్రెయిన్: కొత్త కస్టమర్ సేవలు, బిల్లింగ్ సిస్టమ్ ను ఫిబ్రవరి ప్రారంభంలో ప్రారంభించనున్నట్లు బహ్రెయిన్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఈడబ్ల్యూఏ) అధ్యక్షుడు కమల్ బిన్ అహ్మద్ మహ్మద్ ప్రకటించారు. కొత్త వ్యవస్థ ద్వారా వినియోగదారులకు అందించే సేవల నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. డిజిటల్ పరివర్తనలో భాగంగా వస్తున్న కొత్త సిస్టమ్ సమగ్రమైందన్నారు. విద్యుత్, నీటి సేవల సులభతరం కావడంతోపాటు బిల్లింగ్ సమాచారం స్పష్టంగా ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పటికే 1,000 మందికి పైగా ఉద్యోగులు కొత్త సిస్టమ్పై ఇంటెన్సివ్ శిక్షణను పొందారని కమల్ బిన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..







