ఫిబ్రవరిలో కొత్త కస్టమర్ సర్వీస్, బిల్లింగ్ సిస్టమ్: ఈడబ్ల్యూఏ
- January 10, 2023
బహ్రెయిన్: కొత్త కస్టమర్ సేవలు, బిల్లింగ్ సిస్టమ్ ను ఫిబ్రవరి ప్రారంభంలో ప్రారంభించనున్నట్లు బహ్రెయిన్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఈడబ్ల్యూఏ) అధ్యక్షుడు కమల్ బిన్ అహ్మద్ మహ్మద్ ప్రకటించారు. కొత్త వ్యవస్థ ద్వారా వినియోగదారులకు అందించే సేవల నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. డిజిటల్ పరివర్తనలో భాగంగా వస్తున్న కొత్త సిస్టమ్ సమగ్రమైందన్నారు. విద్యుత్, నీటి సేవల సులభతరం కావడంతోపాటు బిల్లింగ్ సమాచారం స్పష్టంగా ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పటికే 1,000 మందికి పైగా ఉద్యోగులు కొత్త సిస్టమ్పై ఇంటెన్సివ్ శిక్షణను పొందారని కమల్ బిన్ చెప్పారు.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







