డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డికి అటల్ అచీవ్మెంట్స్ అవార్డ్
- January 11, 2023
న్యూఢిల్లీ: మోస్ట్ అప్ కమింగ్ ఇన్నోవేటివ్, కంఫర్ట్ & లగ్జరీయస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అటల్ అచీవ్మెంట్స్ అవార్డును డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి సరికొండ అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
ప్రముఖ వ్యాపారవేత్త అయిన డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి.. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు భారతదేశంలో స్మార్ట్ వెహికల్ రోబోటిక్స్ తయారీ యూనిట్ను ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నారు. తన మొదటి తయారీ యూనిట్ను గోవాలో ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ వెహికల్ రోబోటిక్స్ భారతదేశంలో యాక్సిడెండ్ ప్రూప్ తో కూడిన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని వీరు తయారు చేయనున్నారు. ఇది 3 గంటల ఛార్జింగ్తో 1200కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వరల్డ్ బీటింగ్ రేంజ్తో అతి తక్కువ ధరతో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









