డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డికి అటల్ అచీవ్మెంట్స్ అవార్డ్
- January 11, 2023
న్యూఢిల్లీ: మోస్ట్ అప్ కమింగ్ ఇన్నోవేటివ్, కంఫర్ట్ & లగ్జరీయస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అటల్ అచీవ్మెంట్స్ అవార్డును డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి సరికొండ అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
ప్రముఖ వ్యాపారవేత్త అయిన డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి.. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు భారతదేశంలో స్మార్ట్ వెహికల్ రోబోటిక్స్ తయారీ యూనిట్ను ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నారు. తన మొదటి తయారీ యూనిట్ను గోవాలో ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ వెహికల్ రోబోటిక్స్ భారతదేశంలో యాక్సిడెండ్ ప్రూప్ తో కూడిన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని వీరు తయారు చేయనున్నారు. ఇది 3 గంటల ఛార్జింగ్తో 1200కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వరల్డ్ బీటింగ్ రేంజ్తో అతి తక్కువ ధరతో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







