డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డికి అటల్ అచీవ్మెంట్స్ అవార్డ్
- January 11, 2023
న్యూఢిల్లీ: మోస్ట్ అప్ కమింగ్ ఇన్నోవేటివ్, కంఫర్ట్ & లగ్జరీయస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అటల్ అచీవ్మెంట్స్ అవార్డును డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి సరికొండ అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
ప్రముఖ వ్యాపారవేత్త అయిన డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి.. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు భారతదేశంలో స్మార్ట్ వెహికల్ రోబోటిక్స్ తయారీ యూనిట్ను ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నారు. తన మొదటి తయారీ యూనిట్ను గోవాలో ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ వెహికల్ రోబోటిక్స్ భారతదేశంలో యాక్సిడెండ్ ప్రూప్ తో కూడిన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని వీరు తయారు చేయనున్నారు. ఇది 3 గంటల ఛార్జింగ్తో 1200కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వరల్డ్ బీటింగ్ రేంజ్తో అతి తక్కువ ధరతో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







