రియో ఒలింపిక్స్లో భారత బృందానికి రాయబారిగా సచిన్
- April 29, 2016
: రియో ఒలింపిక్స్లో భారత బృందానికి సహృద్భావ రాయబారిగా వ్యవహరించేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ను భారత ఒలింపిక్ అసోసియేషన్ ఆహ్వానిస్తోంది. ఈవిషయమై ఐఓయే సచిన్కు అధికారికంగా లేఖ పంపింది. అయితే సచిన్ దీనికి స్పందించాల్సి ఉంది.దేశ క్రీడాకారుల తరఫున మాట్లాడడానికి సచిన్ ఎప్పుడూ ముందు వరసలో నిలుస్తారు కాబట్టి రాయబారిగా వ్యవహరించడానికి అంగీకరించే అవకాశం ఉంది. బాక్సర్ సరితాయాదవ్ సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో సచిన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన ఒలింపిక్ బృందంలో చేరడం క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తుందని ఐఓఏ భావిస్తోంది.ఒలింపిక్ గేమ్స్కి ప్రజాదరణ పెంచడానికి, కార్పొరేట్లను ఆకర్షించి నిధులు రాబట్టడానికి ఐఓఎ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ను కూడా రాయబారుల బృందంలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







