రియో ఒలింపిక్స్లో భారత బృందానికి రాయబారిగా సచిన్
- April 29, 2016
: రియో ఒలింపిక్స్లో భారత బృందానికి సహృద్భావ రాయబారిగా వ్యవహరించేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ను భారత ఒలింపిక్ అసోసియేషన్ ఆహ్వానిస్తోంది. ఈవిషయమై ఐఓయే సచిన్కు అధికారికంగా లేఖ పంపింది. అయితే సచిన్ దీనికి స్పందించాల్సి ఉంది.దేశ క్రీడాకారుల తరఫున మాట్లాడడానికి సచిన్ ఎప్పుడూ ముందు వరసలో నిలుస్తారు కాబట్టి రాయబారిగా వ్యవహరించడానికి అంగీకరించే అవకాశం ఉంది. బాక్సర్ సరితాయాదవ్ సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో సచిన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన ఒలింపిక్ బృందంలో చేరడం క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తుందని ఐఓఏ భావిస్తోంది.ఒలింపిక్ గేమ్స్కి ప్రజాదరణ పెంచడానికి, కార్పొరేట్లను ఆకర్షించి నిధులు రాబట్టడానికి ఐఓఎ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ను కూడా రాయబారుల బృందంలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







