ఒమన్ లో ‘తమ్కీన్ సహీమ్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం
- January 16, 2023
సలాలా: ధోఫర్ గవర్నరేట్లో "తమ్కీన్ సాహిమ్" అనే పేరుతో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 5-రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో ధోఫర్ గవర్నరేట్ నుండి 261 మంది పాల్గొంటున్నారు. ప్రోగ్రామ్ లో భాగంగా వ్యక్తిగత లక్ష్యాలను నిర్వచించడం, కెరీర్ ప్లానింగ్, కమ్యూనికేషన్, సానుకూల ప్రవర్తనను అభివృద్ధి చేయడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, అభ్యాస వ్యూహాలు, నాయకత్వ నైపుణ్యాలపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్









