ఒమన్ లో ‘తమ్కీన్ సహీమ్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం
- January 16, 2023
సలాలా: ధోఫర్ గవర్నరేట్లో "తమ్కీన్ సాహిమ్" అనే పేరుతో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 5-రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో ధోఫర్ గవర్నరేట్ నుండి 261 మంది పాల్గొంటున్నారు. ప్రోగ్రామ్ లో భాగంగా వ్యక్తిగత లక్ష్యాలను నిర్వచించడం, కెరీర్ ప్లానింగ్, కమ్యూనికేషన్, సానుకూల ప్రవర్తనను అభివృద్ధి చేయడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, అభ్యాస వ్యూహాలు, నాయకత్వ నైపుణ్యాలపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







