ఒమన్ లో ‘తమ్కీన్ సహీమ్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం
- January 16, 2023
సలాలా: ధోఫర్ గవర్నరేట్లో "తమ్కీన్ సాహిమ్" అనే పేరుతో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 5-రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో ధోఫర్ గవర్నరేట్ నుండి 261 మంది పాల్గొంటున్నారు. ప్రోగ్రామ్ లో భాగంగా వ్యక్తిగత లక్ష్యాలను నిర్వచించడం, కెరీర్ ప్లానింగ్, కమ్యూనికేషన్, సానుకూల ప్రవర్తనను అభివృద్ధి చేయడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, అభ్యాస వ్యూహాలు, నాయకత్వ నైపుణ్యాలపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







