తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రగ్గులు,చీరలు పంపిణీ
- January 16, 2023
అమరావతి: తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి సహకారంతో అనంతపురం నగరంలో గల వృద్దాశ్రమాలలో గల 200 మంది వృద్ధులకు రగ్గులు, చీరలు ను మాజీ కార్పొరేటర్ పరిమి రాజా రావు ఆధ్వర్యంలో సెయింట్ విన్సెంట్ డి.పాల్ వృద్దాశ్రమము, సురక్ష వృద్దాశ్రమము, ఆశ్రమ వృద్దాశ్రమము నందు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో బెల్లం మారుతి, సతీష్, సుధాకర, చౌదరి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







