ఖతార్లో 97 మంది భారతీయుల మృతి
- April 29, 2016
ఖతార్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 97 మంది భారతీయులు మృతి చెందినట్లు ఇండియన్ ఎంబసీ అధికారికంగా వెల్లడించింది. 2015, 2015లో 279 మంది చొప్పున భారతీయులు మృతి చెందారు. ఇంకో వైపు 129 మంది భారతీయులు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా, 103 మంది డిపోర్టేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఎంబసీ టీమ్ జైలుని, అలాగే డిపోర్టేషన్ సెంటర్నీ సంప్రదించి, వివరాల్ని సేకరించింది. ఎంబసీలోని లేబర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ ఇప్పటివరకూ 1,482 ఫిర్యాదులను అందుకుంది. వీటిని పరిశీలించిన ఎంబసీ, స్థానిక అథారిటీస్ రిక్వెస్ట్తో 33 ఎమర్జన్సీ సర్టిఫికెట్స్ని మంజూరు చేసింది. అలాగే ఎంబసీ 19 ఎయిర్ టికెట్స్ని మంజూరు చేయడం జరిగింది
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







