అమరావతిలో నిర్మించనున్న దుబాయ్ అతి పెద్ద హాస్పిటల్
- April 29, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ) లో ఒక పెద్ద ఆసుపత్రి నూతన వైద్య కేంద్రం ( NMC) ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని అమరావతిలోను , కర్నూలు లో ఈ ఆసుపత్రులను నిర్మించనున్నారు. ఈ నూతన వైద్య కేంద్రం ( NMC) ప్రాజెక్టులు రెండు దశల్లో నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కొరకు 12,500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నారు. ఇందుకై మే 2 న నూతన వైద్య కేంద్రం ( NMC) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంల మధ్య ఒప్పంద సంతకం జరగనుంది.ఈ ప్రతిష్టాకరమైన ఆసుపత్రి రెండు దశల్లో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం కాబడింది. ఈ ఆసుపత్రిలో 4500 పడకల సామర్థ్యం ఉంటుంది. తొలి దశలో ఇది అమరావతిలో 1400 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. అదేవిధంగా కర్నూలు లో 300 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. 5 స్టార్ హోటల్స్ మరియు అమరావతి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తారు. నూతన వైద్య కేంద్రం ( NMC) 2019 లో మొదటి దశని పూర్తి చేస్తారు. రెండవ దశలో , రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2800 పడకల ఆస్పత్రులు నిర్మించనున్నారని ఆశించింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్







