హాస్టల్‌లో ఘోరం

- April 29, 2016 , by Maagulf
హాస్టల్‌లో ఘోరం

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జమ్ డోలీలోని పిల్లల వసతి గృహంలో ఇన్‌ఫెక్షన్ సోకి 15 మంది పిల్లలు మృతి చెందారు. మరణించినవారిలో ఎక్కువ మంది మానసిక వికలాంగులు. వీరిలో పలువురు మెదడువాపు వ్యాధితో బాధపడుతున్నారు. కలుషిత నీరు, ఆహారం వల్ల వీరికి ఇన్‌ఫెక్షన్ సోకినట్లు అనుమానిస్తున్నారు. మరికొంత మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com