అరటి దోశ
- April 29, 2016
కావలసిన పదార్థాలు: బియ్యం - 2 కప్పులు, మినపప్పు - అరకప్పు, అరటిపండ్లు - 3, పంచదార - 1 టీ స్పూను, మెంతులు - రెండు చిటికెలు, పచ్చిమిర్చి - 2, నెయ్యి లేక వెన్న - కాల్చడానికి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: బియ్యం, మెంతులు కలిపి 6 గంటలపాటు నానబెట్టి, నీరు వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి. పిండిలో కొద్దిగా వేడి నీరు, ఉప్పు కలిపి జారుగా చేసి మరో ఆరుగంటలు పక్కనుంచాలి. అరటిపళ్లని, పచ్చిమిర్చిని సన్నగా తరిగి, ఉప్పు, పంచదారతో పాటు పిండిలో కలిపి (దళసరిగా) దోశలు పోసుకొని రెండువైపుల దోరగా కాల్చుకోవాలి. పిల్లలు బాగా ఇష్టపడే దోశలివి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







