మలేషియా లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 27, 2023
కౌలాలంపూర్: కౌలాలంపూర్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఇండియన్ హై కమిషనర్ ఆఫ్ మలేషియా బి.ఎన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని చదివి వినిపించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మలేషియా భారత స్నేహ పూర్వ సంబంధాల గురించి ఆయన మాట్లాడారు అలాగే మలేషియా లో నివసిస్తున్న భారతీయుల కోసం ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్ ల ను వీసా సెంటర్ లో మరియు BLS కాన్సులర్ సెంటర్స్ లో ఏర్పాటు చేశారు ఇవి కాకుండా భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఒక రోజు ఓపెన్ డే నిర్వహిస్తున్నారు, దీనికి ఎలాంటి అప్పోయింట్మెంట్ అవసరం లేకుండా నేరుగా వెళ్ళవచ్చు.ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్ గ డిక్లేర్ చేసిన సందర్భంగా మిల్లెట్స్ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడం లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి డాన్స్ మరియు దేశ భక్తి పాటలతో ప్రేక్షకులను అలరించారు.


తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







