భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం..ముగ్గురు అరెస్ట్
- January 29, 2023
కువైట్: ఐదు కిలోల హషీష్, 15,000 లిరికా మాత్రలు, కిలో కెమికల్ గంజాయి, 100 గ్రాముల మెథాంఫెటమైన్ కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తుల ముఠాను వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నట్లు డ్రగ్ నిరోధక యంత్రాంగం వెల్లడించింది. మాదకద్రవ్యాల స్మగ్లర్లు, మాదకద్రవ్యాల వినియోగదారులపై తనిఖీలను తీవ్రతరం చేయనున్నట్లు అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ తెలిపారు. మరోవైపు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







