భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం..ముగ్గురు అరెస్ట్
- January 29, 2023
కువైట్: ఐదు కిలోల హషీష్, 15,000 లిరికా మాత్రలు, కిలో కెమికల్ గంజాయి, 100 గ్రాముల మెథాంఫెటమైన్ కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తుల ముఠాను వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నట్లు డ్రగ్ నిరోధక యంత్రాంగం వెల్లడించింది. మాదకద్రవ్యాల స్మగ్లర్లు, మాదకద్రవ్యాల వినియోగదారులపై తనిఖీలను తీవ్రతరం చేయనున్నట్లు అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ తెలిపారు. మరోవైపు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







