కేరళ విమానాశ్రయంలో యూఏఈ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండింగ్
- January 30, 2023
యూఏఈ: షార్జా నుండి బయలుదేరిన విమానం భారతదేశంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు పిటిఐ తెలిపింది. సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానానికి సంబంధించిన హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని విమానశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







