5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ...

- May 01, 2016 , by Maagulf
5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ...

ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం' ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు ప్రధాని చేతుల మీదుగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com