ముసందమ్లో భూకంపం
- January 31, 2023_1675161890.jpg)
యూఏఈ : ముసందంలో స్వల్ప భూకంపం సంభవించిందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.1గా రికార్డు అయిందని పేర్కొంది. NCM నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ మధ్యాహ్నం 12.24 గంటలకు (UAE కాలమానం) భూకంపాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. కాగా భూకంపం UAEపై ఎలాంటి ప్రభావం చూపలేదని, నివాసితులు దాని ప్రకంపనలను అనుభవించలేదని NCM చెప్పింది. ప్రకంపనలు వచ్చినప్పుడల్లా ప్రజలు భయాందోళన చెందవద్దని, ఇంట్లో లేదా బయట సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!