ముసందమ్లో భూకంపం
- January 31, 2023యూఏఈ : ముసందంలో స్వల్ప భూకంపం సంభవించిందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.1గా రికార్డు అయిందని పేర్కొంది. NCM నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ మధ్యాహ్నం 12.24 గంటలకు (UAE కాలమానం) భూకంపాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. కాగా భూకంపం UAEపై ఎలాంటి ప్రభావం చూపలేదని, నివాసితులు దాని ప్రకంపనలను అనుభవించలేదని NCM చెప్పింది. ప్రకంపనలు వచ్చినప్పుడల్లా ప్రజలు భయాందోళన చెందవద్దని, ఇంట్లో లేదా బయట సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!