సముద్ర చేపలు.! కిడ్నీ రోగులకు దివ్యౌషధం.!
- February 08, 2023ఆకుకూరల్లో ఎక్కువగా లభించే ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు.. సముద్ర చేపల్లోనూ అధికంగా వున్నట్లు గుర్తించారు. అందుకే సముద్ర చేపలను రెగ్యులర్గా తినడం వల్ల మూత్ర పిండాలూ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
సముద్రంలో దొరికే ఏ జాతికి చెందిన చేపలైనా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదట. అప్పుడప్పుడూ సముద్ర చేపలను తినేవారిలోనే అధికంగా దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయ్.
అలాంటిది కనీసం వారానికోసారైనా తినే వారిలో కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి రిస్క్ చాలా చాలా తక్కువగా వుంటోందనీ ఓ సర్వే ద్వారా తేలింది.
కవ్వలు, కానాగంగతలు, మాగ, పొలస తదితర సముద్ర చేపలతో అధికంగా ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ