యూఏఈ అధ్యక్షుడి ఇంట విషాదం
- February 10, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇంట విషాదం నెలకొంది. షేక్ మొహమ్మద్ సతీమణి షేఖా సలామా బింట్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ నహ్యాన్ తల్లి షేఖా మరియం బింట్ అబ్దుల్లా బిన్ సులేయం అల్ ఫలాసీ మృతి చెందారు. ఆమె మృతి పట్ల ప్రెసిడెంట్ కోర్ట్ సంతాపం తెలిపింది. కోర్ట్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది. ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు సానుభూతిని తెలిపింది. షేఖా మరియం మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









