యూఏఈ అధ్యక్షుడి ఇంట విషాదం
- February 10, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇంట విషాదం నెలకొంది. షేక్ మొహమ్మద్ సతీమణి షేఖా సలామా బింట్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ నహ్యాన్ తల్లి షేఖా మరియం బింట్ అబ్దుల్లా బిన్ సులేయం అల్ ఫలాసీ మృతి చెందారు. ఆమె మృతి పట్ల ప్రెసిడెంట్ కోర్ట్ సంతాపం తెలిపింది. కోర్ట్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది. ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు సానుభూతిని తెలిపింది. షేఖా మరియం మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









