ఒమన్ లో బలమైన భూకంప పర్యవేక్షణ గ్రిడ్ ఏర్పాటు
- February 10, 2023
మస్కట్: భూకంపాలను పర్యవేక్షించడానికి 21 స్టేషన్లు సరికొత్త పరికరాలతో సిద్ధంగా ఉన్నాయని SQUలోని భూకంపాల పర్యవేక్షణ కేంద్రం (EMC) డైరెక్టర్ డాక్టర్ ఇస్సా అల్ హుస్సేన్ తెలిపారు. అత్యాధునికి భూకంప కేంద్రాలు భూకంప కేంద్రంతోపాటు వాటి ప్రభావాన్ని గుర్తించడంలో సహాయపడతాయని చెప్పారు. ఒమన్ సుల్తానేట్ అరేబియా, యురేషియన్ ప్లేట్ల మధ్య కన్వర్జెన్స్ జోన్లో ఉన్న అరేబియన్ ప్లేట్ లో ఉందని, ఇక్కడ భూకంప కార్యకలాపాలు ప్రతిసారీ డైనమిక్ కదలికలో వెళ్తాయన్నారు. రాబోయే నెలల్లో నగరాలు, పట్టణ ప్రాంతాలలో వ్యాప్తి చెందే బలమైన నెట్వర్క్ కోసం తాము మానిటరింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని అతను తెలిపారు. కొత్త దేశవ్యాప్త నెట్వర్క్ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ట్రెమోలోస్ మాగ్నిట్యూడ్ల వైవిధ్యంపై మెరుగైన సమాచారాన్ని ఇస్తుందని అన్నారు. అరేబియా ప్లేట్ తూర్పు భాగంలో జాగ్రోజ్ ఫోల్డ్, ఒమన్ సముద్రం లేదా అరేబియా సముద్రంలో ఇప్పటివరకు భూకంప కార్యకలాపాలను గమనించలేదని అల్ హుస్సేన్ ధృవీకరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







