ఏడు రోజుల తర్వాత మహిళను రక్షించిన రెస్క్యూ టీమ్స్
- February 13, 2023
అనటోలియా: రిపబ్లిక్ ఆఫ్ టర్కియేలో విధ్వంసకర భూకంపం సంభవించిన 176 గంటల తర్వాత బహ్రెయిన్, ఒమన్ సుల్తానేట్ రెస్క్యూ టీమ్లు శిథిలాల కింద నుండి ఒక మహిళ సజీవంగా రక్షించారు. ఆమెకు అవసరమైన చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) ఒక ప్రకటన విడుదల చేసింది. “భూకంపం వల్ల ప్రభావితమైన అనేక ప్రాంతాలలో విస్తృతమైన శోధనలు జరిగాయి.ఈ రోజు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ శిథిలాల కింద నుండి ఒక మహిళను రక్షించారు.’’ అని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







