ఏడు రోజుల తర్వాత మహిళను రక్షించిన రెస్క్యూ టీమ్స్
- February 13, 2023
అనటోలియా: రిపబ్లిక్ ఆఫ్ టర్కియేలో విధ్వంసకర భూకంపం సంభవించిన 176 గంటల తర్వాత బహ్రెయిన్, ఒమన్ సుల్తానేట్ రెస్క్యూ టీమ్లు శిథిలాల కింద నుండి ఒక మహిళ సజీవంగా రక్షించారు. ఆమెకు అవసరమైన చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) ఒక ప్రకటన విడుదల చేసింది. “భూకంపం వల్ల ప్రభావితమైన అనేక ప్రాంతాలలో విస్తృతమైన శోధనలు జరిగాయి.ఈ రోజు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ శిథిలాల కింద నుండి ఒక మహిళను రక్షించారు.’’ అని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







