నకిలీ సందేశాల వ్యాప్తి.. హెచ్చరించిన అంతర్గత మంత్రిత్వ శాఖ
- February 15, 2023
కువైట్: నకిలీ సందేశాల వ్యాప్తిపై కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అలెర్టయింది.ఫేక్ ప్రకటనల పట్ల ప్రజలు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓ రోడ్డుపై ఉన్న మెసేజ్ బోర్డుకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ పై మంత్రిత్వ శాఖ స్పందించింది. అది ఫేక్ మెసేజ్ అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ ఫేక్ మెసేజ్ పంపిన వారిని సైబర్ సెల్ పంపినవారిని ట్రాక్ చేస్తుందని పేర్కొంది. అదే సమయంలో నకిలీ వార్తలను ప్రచురించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రోడ్డుకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఒరిజినల్, నకిలీ వార్తల స్క్రీన్షాట్లను ప్రచురించింది.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







