279 మంది సౌదీ మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్
- February 23, 2023
రియాద్: పాస్పోర్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి 279 మంది సౌదీ మహిళా రిక్రూటర్ల గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో జరిగి ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్-యాహ్యా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ వేడుకలో ఐదవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో భాగంగా సౌదీ రిక్రూట్ గ్రాడ్యుయేట్లు సైనిక కవాతును ప్రదర్శించారు. సైనిక కవాతులో భాగంగా భద్రతా విభాగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ అల్-యాహ్యా పాల్గొని రిక్రూట్ అయిన వారికి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ తరఫున శుభాకాంక్షలను తెలియజేశారు.
తాజా వార్తలు
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!