లిబరేషన్ టవర్ సందర్శనకు పోటెత్తిన సందర్శకులు
- February 28, 2023
కువైట్: కువైట్ జాతీయ, విముక్తి రోజుల సందర్భంగా లిబరేషన్ టవర్ సందర్శనకు సందర్శకులు పోటెత్తారు. దాదాపు 8 వేల మందికంటే ఎక్కువగా పౌరులు, నివాసితులు, దౌత్యవేత్తలతో సహా సందర్శకులు లిబరేషన్ టవర్ ను సందర్శించినట్లు టెలి-కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లిబరేషన్ టవర్ గత గురువారం నుండి రెండు షిఫ్టులలో ప్రజల కోసం అందుబాటులో పెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థలు, ప్రజా సంఘాలు, సాంస్కృతిక వాలంటీర్లచే వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహించారు. 150 మీటర్ల ఎత్తులో ఉన్న టవర్ను సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!