అనామక సందేశాలకు ఆన్సర్ ఇవ్వొద్దు:దుబాయ్ పోలీసులు
- March 12, 2023
యూఏఈ: మీరు ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్లో అనుమానాస్పద సందేశాలకు ఆన్సర్ ఇవ్వడం లేదా మళ్లీ పోస్ట్ చేయడం వంటివి చేయకూడదని, బదులుగా అధికారులకు వెంటనే తెలపాలని దుబాయ్ పోలీసులు ప్రజలకు గుర్తు చేశారు. ఈ విషయంలో ఏమి చేయాలో అధికారులు ఒక నిమిషం వీడియోను ట్వీట్ చేశారు. “అజ్ఞాత సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దు. అలాంటి సందేశాలతో ఇంటరాక్ట్ అవ్వకండి. అటువంటి సందేశాలను రీపోస్ట్ చేయవద్దు, షేర్ చేయవద్దు లేదా సర్క్యులేట్ చేయవద్దు. దుబాయ్ పోలీస్ ఇ-క్రైమ్ను సంప్రదించండి’’ అని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు. అటువంటి సందేశాలను #DubaiPolice టోల్ ఫ్రీ నంబర్కు నివేదించడం ద్వారా నిషేధిత డ్రగ్స్పై పోరాటంలో పాల్గొనండి. 901 లేదా http://ecrime.ae లకు తెలిపాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







