అనామక సందేశాలకు ఆన్సర్ ఇవ్వొద్దు:దుబాయ్ పోలీసులు
- March 12, 2023
యూఏఈ: మీరు ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్లో అనుమానాస్పద సందేశాలకు ఆన్సర్ ఇవ్వడం లేదా మళ్లీ పోస్ట్ చేయడం వంటివి చేయకూడదని, బదులుగా అధికారులకు వెంటనే తెలపాలని దుబాయ్ పోలీసులు ప్రజలకు గుర్తు చేశారు. ఈ విషయంలో ఏమి చేయాలో అధికారులు ఒక నిమిషం వీడియోను ట్వీట్ చేశారు. “అజ్ఞాత సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దు. అలాంటి సందేశాలతో ఇంటరాక్ట్ అవ్వకండి. అటువంటి సందేశాలను రీపోస్ట్ చేయవద్దు, షేర్ చేయవద్దు లేదా సర్క్యులేట్ చేయవద్దు. దుబాయ్ పోలీస్ ఇ-క్రైమ్ను సంప్రదించండి’’ అని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు. అటువంటి సందేశాలను #DubaiPolice టోల్ ఫ్రీ నంబర్కు నివేదించడం ద్వారా నిషేధిత డ్రగ్స్పై పోరాటంలో పాల్గొనండి. 901 లేదా http://ecrime.ae లకు తెలిపాలని కోరారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







