కువైట్లో మార్చి 17న 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'
- March 15, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం మార్చి 17వ తేదీ( శుక్రవారం) సాయంత్రం 5:30 నుండి 7:30 గంటల వరకు సాల్మియాలోని అబ్దుల్హుస్సేన్ అబ్దుల్రిదా థియేటర్లో 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ కువైట్'ని నిర్వహిస్తోంది. అనిరుధ్ వర్మ కలెక్టివ్ ద్వారా బాలీవుడ్ ఫ్యూజన్, కుత్బీ బ్రదర్స్ ద్వారా ఖవ్వాలి, హసన్ ఖాన్ బృందంచే రాజస్థానీ ఫోక్ వంటి వివిధ భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. వీరితోపాటు భారతదేశంలోని ప్రసిద్ధ సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే ఈవెంట్కు ప్రవేశం కల్పిస్తారు. ఆసక్తి గల వారు https://t.co/CWY9EqZ0x6 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కువైట్లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన