సైకిల్ తొక్కుతుండగా.. కారు ఢీకొని టీచర్ మృతి
- March 19, 2023యూఏఈ: అబుధాబిలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కైనా హీలీ(38) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం ఉదయం 6 గంటలకు సైకిల్ తొక్కుతుండగా అజ్బాన్ బ్రిడ్జిపై అల్ రహ్బా వద్ద కారు ఢీకొనడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా కైనా హీలీ 3 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు ఫుట్బాల్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, నెట్బాల్, బాస్కెట్బాల్, ట్రయాథ్లాన్లను నేర్పుతారని ప్రిన్సిపాల్ అడ్రియన్ ఫ్రాస్ట్ తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ