ఫీ చెల్లించకుండానే ప్రవాసులకు ఔషధాల విక్రయం!
- March 25, 2023
కువైట్: కువైట్ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రవాసులకు నిర్ణీత KD 5 రుసుము చెల్లించకుండానే ఆసుపత్రులు, క్లినిక్లలో ఔషధాలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కొత్త నివేదికను ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధికి సమర్పించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. నిర్ణీత రుసుము అమలులోకి వచ్చిన తర్వాత మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గింది. అయితే ఔషధ వ్యర్థాలను పర్యవేక్షించే విధానాలకు మెడికల్ స్టోర్స్తో పాటు ప్రభుత్వ ఫార్మసీల వద్ద కఠిన నియంత్రణ అవసరమని సంబంధిత వర్గాలు అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







