భిక్షాటన చేస్తే Dhs5,000 జరిమానా, జైలుశిక్ష!
- March 25, 2023
యూఏఈ: వీధుల్లో భిక్షాటన చేస్తే 5 వేల దిర్హాంల జరిమానా విధించడంతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (పిపి) హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియోను విడుదల చేసింది. నేరాలు, జరిమానాల చట్టాన్ని ఆమోదించడంలో ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31 2021లోని ఆర్టికల్ 475 ప్రకారం.. ఎవరైనా భౌతిక ప్రయోజనం లేదా ఏదైనా రూపంలో లేదా ఏదైనా ప్రయోజనం కోసం అభ్యర్థించడం ద్వారా యాచించడం నేరామని పేర్కొంది. భిక్షాటన చేస్తూ దొరికిన వారికి 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడుతుందని, Dhs 5,000 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







