యూఏఈలో మిశ్రమ వాతావరణం.. ఎల్లో అలెర్ట్ జారీ
- March 27, 2023యూఏఈ: యూఏఈలో వాతావరణం ధూళి, మేఘావృతమై ఉంటుంది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. దీని కారణంగా కొన్ని ప్రాంతాలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఇస్తుంది. అదే సమయంలో అబుధాబిలో 31°C, దుబాయ్లో 32°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎమిరేట్స్లో వరుసగా 17°C, 20°C కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుండి గాలులు వీస్తాయని, ఇవి దుమ్ము, ఇసుక తుఫాన్ లకు దారీతీస్తాయని పేర్కొన్నారు. అరేబియా గల్ఫ్, ఒమన్ సముద్రంలో సముద్రం కొంచెం అల్లకల్లోలంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..