యాత్రికులు పవిత్ర స్థలాల పవిత్రతను గౌరవించాలి: మంత్రిత్వ శాఖ
- March 27, 2023రియాద్ : పవిత్ర మస్జీదుల సందర్శకులందరూ ఆయా ప్రదేశాల పవిత్రతను గౌరవించాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అదే విధంగా ఫోటోలు తీస్తున్నప్పుడు నైతికతకు కట్టుబడి ఉండాలని సూచించింది. సందర్శకులు ఫోటోలు తీయడంలో నిమగ్నమై ఉండకూడదని, సమీప ప్రాంతాలు, ప్రజలపై దృష్టి పెట్టాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఫోటోలు తీస్తున్నప్పుడుజజ వారి అనుమతి లేకుండా ఇతరులను ఫ్రేమ్లో చూపించకూడదని మంత్రిత్వ శాఖ కోరింది. సందర్శకులకు అందించబడే సేవల వ్యవస్థను నిర్ధారించడానికి రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ క్షేత్ర పర్యటనలను నిర్వహించడం గమనార్హం.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ