జహ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంప్
- March 31, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం మార్చి 31వ తేదీన జహ్రాలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. ఇది వాహా ఏరియాలోని డోడీ కిడ్స్ నర్సరీ స్కూల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరుగుతుందని కువైట్లోని భారత రాయబారి హెచ్ఇ డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు. పాస్పోర్ట్ రెన్యూవల్, రిలేషన్షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పీఓఏ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ సేవలు వంటి అన్ని సేవలు ఈ క్యాంపులో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









