జహ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంప్
- March 31, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం మార్చి 31వ తేదీన జహ్రాలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. ఇది వాహా ఏరియాలోని డోడీ కిడ్స్ నర్సరీ స్కూల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరుగుతుందని కువైట్లోని భారత రాయబారి హెచ్ఇ డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు. పాస్పోర్ట్ రెన్యూవల్, రిలేషన్షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పీఓఏ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ సేవలు వంటి అన్ని సేవలు ఈ క్యాంపులో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







