319 మంది ఖైదీలు విడుదల
- March 31, 2023
మస్కట్: రమదాన్ మొదటి వారంలో ఒమన్ సుల్తానేట్లో ‘ఫక్ కుర్బా’ చొరవలో భాగంగా 319 మంది ఖైదీలను విడుదల చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ నుండి 98 మంది ఖైదీలు, అల్ దహిరా గవర్నరేట్ నుండి 54 మంది, అల్ బురైమి గవర్నరేట్ నుండి 42 మంది ఖైదీలు విడుదలైన వారిలో ఉన్నారు. అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 32, మస్కట్ గవర్నరేట్ నుండి 29, అల్ దఖిలియా గవర్నరేట్ నుండి 20 మంది దివాలా తీసిన కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు విడుదలయ్యారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ 26, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ నుండి 13, ధోఫర్ గవర్నరేట్ నుండి 4, ముసందమ్ గవర్నరేట్ నుండి ఒకరు విడుదలయ్యారు. మొత్తంగా ఫక్ కుర్బా పదవ ఎడిషన్లో 1,300 మంది ఖైదీలను విడుదల చేయాలని ఒమన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







