కిలిమంజారో పర్వత శిఖరాన్ని చేరుకున్న 13 ఏళ్ల ఎమిరాటీ బాలిక
- April 02, 2023
యూఏఈ: పదమూడు ఏళ్ల ఎమిరాటీ బాలిక అయా ఫకీహ్ కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోయించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో అయా కజిన్స్ పేరిట ఉంది. వారు ఈ ఘనతను 2018లో సాధించారు. మోవియా అల్షున్నార్ 15.5 సంవత్సరాల వయస్సులో పర్వతాన్ని అధిరోహించగా, అతని సోదరుడు అలీ 15 సంవత్సరాల ఒక నెలలో పర్వతాన్ని అధిరోహించారు. వారి చిన్న తోబుట్టువు సీఫ్ 14 ఏళ్ళ వయసులో శిఖరాన్ని జయించాడు. ‘‘భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించే రూమ్ టు రీడ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు నేను మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను." అని అయా ఫకీహ్ అన్నారు. 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన ఫ్రీ-స్టాండింగ్ పర్వతం. ఇది టాంజానియాలో ఉంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







