కిలిమంజారో పర్వత శిఖరాన్ని చేరుకున్న 13 ఏళ్ల ఎమిరాటీ బాలిక
- April 02, 2023
యూఏఈ: పదమూడు ఏళ్ల ఎమిరాటీ బాలిక అయా ఫకీహ్ కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోయించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో అయా కజిన్స్ పేరిట ఉంది. వారు ఈ ఘనతను 2018లో సాధించారు. మోవియా అల్షున్నార్ 15.5 సంవత్సరాల వయస్సులో పర్వతాన్ని అధిరోహించగా, అతని సోదరుడు అలీ 15 సంవత్సరాల ఒక నెలలో పర్వతాన్ని అధిరోహించారు. వారి చిన్న తోబుట్టువు సీఫ్ 14 ఏళ్ళ వయసులో శిఖరాన్ని జయించాడు. ‘‘భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించే రూమ్ టు రీడ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు నేను మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను." అని అయా ఫకీహ్ అన్నారు. 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన ఫ్రీ-స్టాండింగ్ పర్వతం. ఇది టాంజానియాలో ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









