ఒమన్లో 20 మంది ప్రవాసులు అరెస్ట్
- April 02, 2023
ఒమన్: విలాయత్ ఆఫ్ సీబ్లో కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 20 మంది ప్రవాస కార్మికులను అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, సీబ్ మున్సిపాలిటీ సహకారంతో చేప్టటిన తనిఖీ క్యాంపెయిన్ సందర్భంగా.. కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 20 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అనారోగ్య పరిస్థితులను కలిగించేలా ప్రదర్శించిన పంటలు, బట్టలు, వస్తువులను జప్తు చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









