ఒమన్లో 20 మంది ప్రవాసులు అరెస్ట్
- April 02, 2023
ఒమన్: విలాయత్ ఆఫ్ సీబ్లో కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 20 మంది ప్రవాస కార్మికులను అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, సీబ్ మున్సిపాలిటీ సహకారంతో చేప్టటిన తనిఖీ క్యాంపెయిన్ సందర్భంగా.. కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 20 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అనారోగ్య పరిస్థితులను కలిగించేలా ప్రదర్శించిన పంటలు, బట్టలు, వస్తువులను జప్తు చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







