ఏప్రిల్ 9 నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ సేవలు
- April 02, 2023
సికింద్రాబాద్: సికింద్రాబాద్,తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు షెడ్యూల్ను రైల్వేశాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఈనెల 9న ప్రధాని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి నల్గొండ,గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి నెల్లూరు , ఒంగోలు , గుంటూరు, నల్గొండ మీదుగా సికింద్రాబాద్కు రాత్రి 11:45 గంటలకు చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు రైలు నడవనుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







