సేద తీరిన జంటనగరాలు
- May 07, 2016
హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్, బంజారా హిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. శంషాబాద్ మండలంలో శనివారం సాయంత్రం పలుచోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. గంటన్నర పాటు కురిసిన వానతో జీనజీవనం స్థంభించిపోయింది. రహదారులంతా జలమయంగా మారాయి.వర్షం ధాటికి శంషాబాద్ మండల కేంద్రంలోని మినిస్టేడియం చెరువులా మారింది. డ్రైయినేజీలు పొంగిపొర్లడంతో రాకపోకలు సాగించలేని విధంగా మారిపోయింది. పలుచోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు పూర్తిగా ఊడిపోయాయి. గాలిదుమారం కారణంగా విద్యుత్ సరఫరాను కూడా రెండుగంటల పాటు నిలిపివేశారు.
తాజా వార్తలు
- రియాద్లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు









