'ఒక్క అమ్మాయి తప్ప' ఆడియో విడుదల

- May 08, 2016 , by Maagulf
'ఒక్క అమ్మాయి తప్ప'  ఆడియో విడుదల

సందీప్‌కిషన్‌, నిత్యామేనన్‌ జంటగా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు వివి వినాయక్‌, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్‌, రెజీనా, రాశీఖన్నా, నల్లమలపు బుజ్జి, మిక్కీజే మేయర్‌ శ్యామ్‌ కె నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com