ఉమ్మ్ రామూల్ ప్రాంతంలో అగ్నిప్రమాదం
- April 15, 2023
దుబాయ్: దుబాయ్లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఉమ్మ్ రామూల్లో మంటలు చెలరేగిన ప్రదేశం నుండి నలుపురంగు పొగలు రావడాన్ని గమనించినట్లు స్థానికులు వెల్లడించారు. నివేదికల ప్రకారం.. క్లీనింగ్ మెటీరియల్ని కలిగి ఉన్న గిడ్డంగిలో అగ్నిప్రమాదం జరిగింది. ససమాచారం అందగానే స్పందించిన దుబాయ్ సివిల్ డిఫెన్స్ అత్యవసర విభాగం బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టి.. మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4.55 గంటలకు జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలను నివాసితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. క్షణాల్లో అవి వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష







