ఇమామ్లు, మ్యూజిన్లకు గోల్డెన్ వీసా: షేక్ హమ్దాన్
- April 16, 2023దుబాయ్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అనేక మంది ఇమామ్లు, బోధకులు, మత పరిశోధకులకు గోల్డెన్ రెసిడెన్సీ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గోల్డెన్ వీసా పొందిన వారిలో ఉన్న ఇమామ్లు, మ్యూజిన్లు, బోధకులు, ముఫ్తీలు, మతపరమైన పరిశోధకులు దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా ఉంటూ తమ రంగాల్లో సేవలు అందిస్తున్నారని ఎమిరేట్ మీడియా కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త