ఇమామ్లు, మ్యూజిన్లకు గోల్డెన్ వీసా: షేక్ హమ్దాన్
- April 16, 2023
దుబాయ్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అనేక మంది ఇమామ్లు, బోధకులు, మత పరిశోధకులకు గోల్డెన్ రెసిడెన్సీ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గోల్డెన్ వీసా పొందిన వారిలో ఉన్న ఇమామ్లు, మ్యూజిన్లు, బోధకులు, ముఫ్తీలు, మతపరమైన పరిశోధకులు దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా ఉంటూ తమ రంగాల్లో సేవలు అందిస్తున్నారని ఎమిరేట్ మీడియా కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!









