ఇమామ్లు, మ్యూజిన్లకు గోల్డెన్ వీసా: షేక్ హమ్దాన్
- April 16, 2023
దుబాయ్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అనేక మంది ఇమామ్లు, బోధకులు, మత పరిశోధకులకు గోల్డెన్ రెసిడెన్సీ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గోల్డెన్ వీసా పొందిన వారిలో ఉన్న ఇమామ్లు, మ్యూజిన్లు, బోధకులు, ముఫ్తీలు, మతపరమైన పరిశోధకులు దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా ఉంటూ తమ రంగాల్లో సేవలు అందిస్తున్నారని ఎమిరేట్ మీడియా కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







