బహ్రెయిన్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక : ప్రధానమంత్రి
- June 21, 2015
బహ్రెయిన్ ఒక కొత్త జాతి నిర్మాణ దశ ముంగిట ఉందనీ, దాని అభివృద్ధిని ఆపగల శక్తి ఏదీలేదని , అటువంటి ప్రయత్నాలు చేసి, ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే ఈ శక్తినైనా అణిచివేస్తామని , హిజ్ రాయల్ హైనెస్, ప్రధాన మంత్రి- ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, రమదాన్ సందర్భంగా తనను అభినందించడానికి వచ్చిన సీనియర్ అధికారులతో గుడైబీయా ప్యాలేస్లో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులలోనైనా, బహ్రెయిన్ సాంస్కృతిక, మత, విశ్వాసాల పరంగా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిందని, సమాజ సుస్థిరత్వాన్ని భగ్నంచేయననే ఈ శక్తిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







