ప్రయాణీకుల నగదు, నగలు దొంగతనం.. ముగ్గురు విమానాశ్రయ సిబ్బంది అరెస్ట్
- April 17, 2023
యూఏఈ: దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల బ్యాగుల్లోని డబ్బు, నగలను అపహరించిన ముగ్గురు కార్మికులను విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిఫర్ చేశారు. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి.. మూడు నెలల జైలుశిక్ష విధించింది. అలాగే దోపిడి విలువకు సమానమైన 50,000 దిర్హామ్లను జరిమానా కింద చెల్లించాలని కోర్టు ఆదేశించింది. జైలు శిక్ష ముగిసిన తర్వాత కార్మికులను యూఏఈ నుండి బహిష్కరించాలని తన తీర్పులో పేర్కొంది. కాగా ఈ శిక్షను అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







