ప్రయాణీకుల నగదు, నగలు దొంగతనం.. ముగ్గురు విమానాశ్రయ సిబ్బంది అరెస్ట్
- April 17, 2023
యూఏఈ: దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల బ్యాగుల్లోని డబ్బు, నగలను అపహరించిన ముగ్గురు కార్మికులను విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిఫర్ చేశారు. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి.. మూడు నెలల జైలుశిక్ష విధించింది. అలాగే దోపిడి విలువకు సమానమైన 50,000 దిర్హామ్లను జరిమానా కింద చెల్లించాలని కోర్టు ఆదేశించింది. జైలు శిక్ష ముగిసిన తర్వాత కార్మికులను యూఏఈ నుండి బహిష్కరించాలని తన తీర్పులో పేర్కొంది. కాగా ఈ శిక్షను అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









