మక్కాలో ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన రెండు మిలియన్ల ఆరాధకులు
- April 18, 2023
మక్కా: మక్కాలోని గ్రాండ్ మస్జీదు, మదీనాలోని ప్రవక్త మస్జీదు వద్ద ఇషా, 27న తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలు చేసేందుకు రెండు మిలియన్లకు పైగా ఆరాధకులు తరలివచ్చారు.రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ విశ్వాసకులు తమ ఆచారాలను సులభంగా, సౌకర్యంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రెసిడెన్సీ అధిపతి షేక్ అబ్దుల్ రెహ్మాన్ అల్-సుదైస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు ఒకటిన్నర మిలియన్ల మంది ఉమ్రా యాత్రికులు, ఆరాధకులు తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలకు హాజరయ్యారని అంచనా.ఇక గ్రాండ్ మస్జీదులో షేక్ సుడైస్ నేతృత్వంలోని ప్రత్యేక ప్రార్థనతో ఈ ప్రార్థనలు ముగిసాయి.
తాజా వార్తలు
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం







