మక్కాలో ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన రెండు మిలియన్ల ఆరాధకులు
- April 18, 2023
మక్కా: మక్కాలోని గ్రాండ్ మస్జీదు, మదీనాలోని ప్రవక్త మస్జీదు వద్ద ఇషా, 27న తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలు చేసేందుకు రెండు మిలియన్లకు పైగా ఆరాధకులు తరలివచ్చారు.రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ విశ్వాసకులు తమ ఆచారాలను సులభంగా, సౌకర్యంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రెసిడెన్సీ అధిపతి షేక్ అబ్దుల్ రెహ్మాన్ అల్-సుదైస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు ఒకటిన్నర మిలియన్ల మంది ఉమ్రా యాత్రికులు, ఆరాధకులు తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలకు హాజరయ్యారని అంచనా.ఇక గ్రాండ్ మస్జీదులో షేక్ సుడైస్ నేతృత్వంలోని ప్రత్యేక ప్రార్థనతో ఈ ప్రార్థనలు ముగిసాయి.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







