మక్కాలో ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన రెండు మిలియన్ల ఆరాధకులు
- April 18, 2023
మక్కా: మక్కాలోని గ్రాండ్ మస్జీదు, మదీనాలోని ప్రవక్త మస్జీదు వద్ద ఇషా, 27న తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలు చేసేందుకు రెండు మిలియన్లకు పైగా ఆరాధకులు తరలివచ్చారు.రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ విశ్వాసకులు తమ ఆచారాలను సులభంగా, సౌకర్యంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రెసిడెన్సీ అధిపతి షేక్ అబ్దుల్ రెహ్మాన్ అల్-సుదైస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు ఒకటిన్నర మిలియన్ల మంది ఉమ్రా యాత్రికులు, ఆరాధకులు తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలకు హాజరయ్యారని అంచనా.ఇక గ్రాండ్ మస్జీదులో షేక్ సుడైస్ నేతృత్వంలోని ప్రత్యేక ప్రార్థనతో ఈ ప్రార్థనలు ముగిసాయి.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









