మక్కాలో ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన రెండు మిలియన్ల ఆరాధకులు
- April 18, 2023
మక్కా: మక్కాలోని గ్రాండ్ మస్జీదు, మదీనాలోని ప్రవక్త మస్జీదు వద్ద ఇషా, 27న తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలు చేసేందుకు రెండు మిలియన్లకు పైగా ఆరాధకులు తరలివచ్చారు.రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ విశ్వాసకులు తమ ఆచారాలను సులభంగా, సౌకర్యంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రెసిడెన్సీ అధిపతి షేక్ అబ్దుల్ రెహ్మాన్ అల్-సుదైస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు ఒకటిన్నర మిలియన్ల మంది ఉమ్రా యాత్రికులు, ఆరాధకులు తరావీహ్, ఖియాముల్లైల్ ప్రత్యేక రాత్రి ప్రార్థనలకు హాజరయ్యారని అంచనా.ఇక గ్రాండ్ మస్జీదులో షేక్ సుడైస్ నేతృత్వంలోని ప్రత్యేక ప్రార్థనతో ఈ ప్రార్థనలు ముగిసాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







