45 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతం
- May 09, 2016
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో తాలిబన్ ఉగ్రవాదులు పన్నిన ఉగ్రదాడులను అఫ్గానిస్థాన్ భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. కునార్ ప్రావిన్స్లోని ఘజియాబాద్ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 45 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతిచెందారు. ఘజియాబాద్లోని పలు సెక్యూరిటీ పోస్టుల వద్ద ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు యత్నించగా విజయవంతంగా తిప్పికొట్టినట్లు అఫ్గాన్ నేషనల్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఉగ్రవాదులు కునార్ ప్రావిన్స్లోనే ఎక్కువగా దాడులకు పాల్పడుతుంటారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







