కువైట్ అమీర్కు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
- April 21, 2023
కువైట్ సిటీ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా హెచ్.ఇ. కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, కువైట్ రాష్ట్ర ప్రజలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులుగా భారతదేశంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పవిత్ర రమదాన్ మాసాన్ని పాటిస్తున్నారని నరేంద్ర మోడీ అమీర్కు పంపిన వ్యక్తిగత లేఖలో పేర్కొన్నారు. సాంప్రదాయ ఉత్సాహంతో ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత విలువలు పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ ఫిత్ర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ శాంతి, సామరస్యం, మంచి ఆరోగ్యం, ఆనందం అందాలని ప్రధాని మోదీ ప్రార్థించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









