కువైట్ అమీర్కు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
- April 21, 2023
కువైట్ సిటీ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా హెచ్.ఇ. కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, కువైట్ రాష్ట్ర ప్రజలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులుగా భారతదేశంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పవిత్ర రమదాన్ మాసాన్ని పాటిస్తున్నారని నరేంద్ర మోడీ అమీర్కు పంపిన వ్యక్తిగత లేఖలో పేర్కొన్నారు. సాంప్రదాయ ఉత్సాహంతో ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత విలువలు పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ ఫిత్ర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ శాంతి, సామరస్యం, మంచి ఆరోగ్యం, ఆనందం అందాలని ప్రధాని మోదీ ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్







