ఖతార్లో అతి విశిష్టమైన రమదాన్ ఫిరంగి
- June 22, 2015
1970వ సంవత్సరం నుండి ఖతార్లో రమదాన్ చిహ్నమైన, ప్రతి సాయంత్రం ఉపవాస దీక్ష విరామాన్ని తెలియచేసేది - దేశంలోనే అతి విశిష్టమైన ఫిరంగి. ఇది క్రితం సంవత్సరం వరకు జనరల్ జనరల్ పోస్ట్ ఆఫీసులో (GPO) ఉండగా, ఈ సంవత్సరం డాఫ్నలోనున్న రాజ్య మసీదు ఐన మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ మసీదులోకి మార్చబడింది.
పూర్వం రోజుల్లో ఖతార్ ప్రజలు ఈ ఫిరంగి పేలుడు విన్న తరువాత మాత్రమే ఉపవాస దీక్షను సడలించేవారు. కతర్ లో పిల్లలు ఈ ఫిరంగి పేల్చే ప్రత్యేక సంప్రదాయాన్ని చాలా ఇష్టపడతారు. ఖతార్ టెలివిజన్, ఈ కార్యక్రమాన్ని మగ్రీబ్ ప్రార్ధనకు ముందు, ఇఫ్తార్ సూచకంగా ప్రతి సాయంత్రం ప్రసారం చేస్తుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







