ఖతార్లో అతి విశిష్టమైన రమదాన్ ఫిరంగి
- June 22, 2015
1970వ సంవత్సరం నుండి ఖతార్లో రమదాన్ చిహ్నమైన, ప్రతి సాయంత్రం ఉపవాస దీక్ష విరామాన్ని తెలియచేసేది - దేశంలోనే అతి విశిష్టమైన ఫిరంగి. ఇది క్రితం సంవత్సరం వరకు జనరల్ జనరల్ పోస్ట్ ఆఫీసులో (GPO) ఉండగా, ఈ సంవత్సరం డాఫ్నలోనున్న రాజ్య మసీదు ఐన మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ మసీదులోకి మార్చబడింది.
పూర్వం రోజుల్లో ఖతార్ ప్రజలు ఈ ఫిరంగి పేలుడు విన్న తరువాత మాత్రమే ఉపవాస దీక్షను సడలించేవారు. కతర్ లో పిల్లలు ఈ ఫిరంగి పేల్చే ప్రత్యేక సంప్రదాయాన్ని చాలా ఇష్టపడతారు. ఖతార్ టెలివిజన్, ఈ కార్యక్రమాన్ని మగ్రీబ్ ప్రార్ధనకు ముందు, ఇఫ్తార్ సూచకంగా ప్రతి సాయంత్రం ప్రసారం చేస్తుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







