ఖతార్లో అతి విశిష్టమైన రమదాన్ ఫిరంగి
- June 22, 2015
1970వ సంవత్సరం నుండి ఖతార్లో రమదాన్ చిహ్నమైన, ప్రతి సాయంత్రం ఉపవాస దీక్ష విరామాన్ని తెలియచేసేది - దేశంలోనే అతి విశిష్టమైన ఫిరంగి. ఇది క్రితం సంవత్సరం వరకు జనరల్ జనరల్ పోస్ట్ ఆఫీసులో (GPO) ఉండగా, ఈ సంవత్సరం డాఫ్నలోనున్న రాజ్య మసీదు ఐన మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ మసీదులోకి మార్చబడింది.
పూర్వం రోజుల్లో ఖతార్ ప్రజలు ఈ ఫిరంగి పేలుడు విన్న తరువాత మాత్రమే ఉపవాస దీక్షను సడలించేవారు. కతర్ లో పిల్లలు ఈ ఫిరంగి పేల్చే ప్రత్యేక సంప్రదాయాన్ని చాలా ఇష్టపడతారు. ఖతార్ టెలివిజన్, ఈ కార్యక్రమాన్ని మగ్రీబ్ ప్రార్ధనకు ముందు, ఇఫ్తార్ సూచకంగా ప్రతి సాయంత్రం ప్రసారం చేస్తుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









