జుమేరా బే ఐలాండ్లో 125 మిలియన్ దిర్హామ్లు పలికిన ప్లాట్
- April 24, 2023
యూఏఈ: దుబాయ్లోని జుమేరా బే ద్వీపంలో ఒక ప్లాట్ రికార్డు స్థాయిలో 125 మిలియన్ దిర్హామ్లకు అమ్ముడుపోయిందని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 24,500 చ.అ. ఉన్న ఈ ప్లాట్ ఒక చ.అ.కు Dh5,100 ధర పలికింది. ఇది యూఏఈ చరిత్రలో ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన ల్యాండ్ ప్లాట్గా ఇది రికార్డు సృష్టించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు Dh91 మిలియన్లకు అమ్ముడైన ప్లాట్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలైందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









