జుమేరా బే ఐలాండ్‌లో 125 మిలియన్ దిర్హామ్‌లు పలికిన ప్లాట్

- April 24, 2023 , by Maagulf
జుమేరా బే ఐలాండ్‌లో 125 మిలియన్ దిర్హామ్‌లు పలికిన ప్లాట్

యూఏఈ: దుబాయ్‌లోని జుమేరా బే ద్వీపంలో ఒక ప్లాట్ రికార్డు స్థాయిలో 125 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోయిందని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 24,500 చ.అ. ఉన్న ఈ  ప్లాట్ ఒక చ.అ.కు Dh5,100 ధర పలికింది. ఇది యూఏఈ చరిత్రలో ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన ల్యాండ్ ప్లాట్‌గా ఇది రికార్డు సృష్టించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు Dh91 మిలియన్లకు అమ్ముడైన ప్లాట్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలైందని పేర్కొన్నారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com