బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- March 25, 2026
మనామా: ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడుల సమయంలో బహ్రెయిన్ దళాలతో కలిసి విధులు నిర్వర్తిస్తున్న యూఏఈ సాయుధ దళాల సైనికుడు ఒకరు మరణించారని బహ్రెయిన్ రక్షణ దళం (బీడీఎఫ్) తెలిపింది. ఈ దాడులలో యూఏఈ సహచరులతో పాటు తమ సిబ్బందిలో పలువురు గాయపడ్డారని బీడీఎఫ్ పేర్కొంది. వారిని చికిత్స కోసం తరలించినట్టు తెలిపింది.
యూఏఈ సైనికుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, యూఏఈ సాయుధ దళాలకు మరియు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది జనరల్ కమాండ్ . బహ్రెయిన్ భూభాగాన్ని రక్షించడానికి, అలాగే ప్రజల భద్రత, స్థిరత్వానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









