కువైట్ లో నివసిస్తున్న భారతీయులు నిబంధనలను పాటించండి
- May 09, 2016
కువైట్ లో నివసిస్తున్న భారతీయులు అక్కడి నివాస, వీసా నిబంధనలను విధిగా పాటించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఇప్పటివరకు అనేకమంది భారతీయులు అరెస్టయ్యారు. వీసా గడువు తీరిపోయాక కూడా అక్కడే ఉండడం, ఇళ్లలో పనిచేయడానికి అనుమతి తీసుకుని, కార్యాలయాల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడం వంటి నేరాలపై వారు అరెస్టయ్యారని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.గుర్తింపు కార్డులను ఎల్లప్పుడూ తమ వద్దే ఉంచుకుని భద్రతా తనిఖీలప్పుడు చూపించాలని భారతీయులకు సూచించింది. దేశ బహిష్కరణకు గురైన భారతీయులకు ప్రయాణ పత్రాలను అందిస్తామని ఎంబసీ చెప్పింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







