కువైట్ లో నివసిస్తున్న భారతీయులు నిబంధనలను పాటించండి
- May 09, 2016
కువైట్ లో నివసిస్తున్న భారతీయులు అక్కడి నివాస, వీసా నిబంధనలను విధిగా పాటించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఇప్పటివరకు అనేకమంది భారతీయులు అరెస్టయ్యారు. వీసా గడువు తీరిపోయాక కూడా అక్కడే ఉండడం, ఇళ్లలో పనిచేయడానికి అనుమతి తీసుకుని, కార్యాలయాల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడం వంటి నేరాలపై వారు అరెస్టయ్యారని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.గుర్తింపు కార్డులను ఎల్లప్పుడూ తమ వద్దే ఉంచుకుని భద్రతా తనిఖీలప్పుడు చూపించాలని భారతీయులకు సూచించింది. దేశ బహిష్కరణకు గురైన భారతీయులకు ప్రయాణ పత్రాలను అందిస్తామని ఎంబసీ చెప్పింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









