కువైట్ లో నివసిస్తున్న భారతీయులు నిబంధనలను పాటించండి
- May 09, 2016కువైట్ లో నివసిస్తున్న భారతీయులు అక్కడి నివాస, వీసా నిబంధనలను విధిగా పాటించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఇప్పటివరకు అనేకమంది భారతీయులు అరెస్టయ్యారు. వీసా గడువు తీరిపోయాక కూడా అక్కడే ఉండడం, ఇళ్లలో పనిచేయడానికి అనుమతి తీసుకుని, కార్యాలయాల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడం వంటి నేరాలపై వారు అరెస్టయ్యారని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.గుర్తింపు కార్డులను ఎల్లప్పుడూ తమ వద్దే ఉంచుకుని భద్రతా తనిఖీలప్పుడు చూపించాలని భారతీయులకు సూచించింది. దేశ బహిష్కరణకు గురైన భారతీయులకు ప్రయాణ పత్రాలను అందిస్తామని ఎంబసీ చెప్పింది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!