దక్షిణ అల్ షర్కియాలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం
- April 27, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని జలాన్ బనీ బు అలీలోని విలాయత్లో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను అత్యవసర సేవా సిబ్బంది గుర్తించారని ఒమన్ సుల్తానేట్ సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది.
సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని జాలాన్ బనీ బు అలీ విలాయత్లోని వాడి అల్-బతాలో ఒక మేల్ పౌరుడు చనిపోయినట్లు సీడీఏఏ ధృవీకరించింది. జలాన్ బనీ బు అలీలోని విలాయత్లోని వాడి అల్ బాతా ప్రవాహంలో తొమ్మిది మందితో సహా మూడు వాహనాలు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమంలో ఆరుగురిని అధికారులు రక్షించగా.. ముగ్గురు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మరణించగా.. ఒకరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









