బహ్రెయిన్ సొసైటీ ప్రతినిధులకు బాప్కో ఆతిథ్యం
- May 02, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ (బాప్కో) ఏప్రిల్ 25 నుండి మే 1 వరకు రాజ్యాన్ని సందర్శించిన బహ్రెయిన్ సొసైటీ లండన్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇచ్చింది. లండన్లోని బహ్రెయిన్ సొసైటీ మునుపటి సంవత్సరాల్లో బహ్రెయిన్ రాజ్యంలో వారి బాల్యం లేదా వారి ఉద్యోగ వృత్తిని గడిపిన బ్రిటిష్ ప్రజలందరినీ ఒకచోట చేర్చింది. బృందంలో చాలా మంది బాప్కో అభివృద్ధిలో వివిధ దశలలో పాల్గొన్న అనుభవం ఉంది. ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 29న కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ అరేబియాను సందర్శించి, దాని విలక్షణమైన ఇంజినీరింగ్ డిజైన్.. దానిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.ఆ తర్వాత అవలీ ప్రాంతంలో పర్యటించారు. 1930లలో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి దాని చరిత్ర, అవలీ నగరంలో సంవత్సరాలుగా సాగిన అభివృద్ధి దశల గురించి తెలిపే ఒక డాక్యుమెంటరీని తిలకించారు. బహ్రెయిన్, అవలీలో ఉన్న వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ప్రతినిధి బృందం సభ్యులు బాప్కోకు తమ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







