తెలంగాణ హైకోర్టు వద్ద దారుణ హత్య
- May 04, 2023
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు వద్ద ఓ యవకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గేట్ నెంబర్ 6 సమీపంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న మిథున్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై దుండగుడు హత్య చేశాడు. జనం చూస్తుండగానే కత్తితో పొడిచాడు.
అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. రూ. 10 వేల విషయంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







